జర్నలిస్టుల పిల్లలకు ఉపకారవేతనాలు ఆగస్టు నెలాఖరు లోగా దరఖాస్తులు అందజేయండి మీడియా అవార్డుల ప్రధానోత్సవం కి ఏర్పాట్లు త్వరలో ఆధార్ మేళా నిర్వహణకు సన్నాహాలు
విశాఖపట్నం : వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన జర్నలిస్టుల  ( విజేఫ్ )పిల్లలకు ఉపకార వేతనాల పంపిణీ చేయనున్నట్లు ఫోరమ్  అధ్యక్ష.. కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు ఎస్ దుర్గారావులు  తెలిపారు. గురువారం డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో జరిగిన క…
Image
సమస్యలు పై స్పందించిన కమిషనర్
అమరావతి, జులై  : కోవిద్ 19 సందర్భంగా ప్రజా రవాణా శాఖ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పై రవాణా ప్రిన్సిపాల్ కార్యదర్శి మరియు ప్రజా రవాణా శాఖ కమిషనర్ టి.కృష్ణబాబు సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు బుధవారం నాడు వైస్సార్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నేతలు అయిన ను కలిసి వినతి పత్రం సమర్పించారని ఫెడరేషన్ నేతలు తెలి…
ఏపీలో కరోనా డేంజర్ బెల్స్.. ఒక్క రోజే 17 మంది మృతి.. రికార్డు స్థాయిలో కేసులు..
ఏపీలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. శనివారం ఒక్కరోజే 1,813 కరోనా కేసులు నమోదు కాగా, 17 మంది మరణించారు. ఏపీలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తూనే ఉంది. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. టెస్టుల సంఖ్య పెంచే కొద్ది.. కేసులు బయటపడటం ఆందోళనల కలిగిస్తోంది. శనివారం తాజా బులిటెన్‌లో మ…
అమరావతిపై అవంతి సవాల్.. ఆ నలుగురు రాజీనామా చేస్తారా?
మంత్రి అవంతి టీడీపీ నేతలపై మండిపడ్డారు. వీరితో పాటు బీజేపీ నేతలపై కూడా విమర్శల దాడి చేశారు. అంతా వైసీపీపై సామూహిక దాడికి ప్లాన్ చేస్తున్నారని మంత్రి ఆరోపణలు చేశారు. ఏపీలో రాజధాని అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అమరావతి ఆందోళనలు తాజాగా 200వ రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిరసన దీ…
Image
మరోసారి చంద్రబాబు దీక్ష.. భౌతిక దూరం పాటిస్తూ నిరసన
అమరావతి ఏ ఒక్కరిది కాదన్నారు చంద్రబాబు నాయుడు. అమారవతి ఉద్యమం 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన దీక్షకు దిగారు. మరోసారి నిరసరన దీక్షకు శ్రీకారం చుట్టారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత  చంద్రబాబు నాయుడు . ఆయన అమరావతి రైతుల పోరాటానికి సంఘీభావంగా పార్టీ కార్యాలయంలో నిరసన దీక్షకు చంద్రబాబు కూర…
Image
YS Jagan సర్కార్ గుడ్ న్యూస్.. వారికి ఆ సర్టిఫికెట్ లేకుండానే రూ. 75 వేలు..
ముస్లిం మైనారిటీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘ వైఎస్సార్ చేయూత ’ పథకానికి దరఖాస్తు చేసుకునే ముస్లిం, మైనారిటీ వర్గాల మహిళలకు కుల ధ్రువీకరణ పత్రం అవసరం లేకుండా మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వ…
Image